Thursday 8 February 2018

జిఆర్పీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల భైంసా, జిల్లా.నిర్మల్
కళాశాల రిపోర్టు : మన డిగ్రీకళాశాల 1995-96 సంవత్సరానికి గాను BA,BCom కోర్సూలతో600ల మంది విద్యార్థులతోఏర్పాటైంది.తర్వాత2007-08 లో BSc.MPC,BSc.BZCలతో up grade అయింది. ప్రస్తుతం 2017-18 విద్యాసంవత్సరానికిగాను మన గౌరవనీయులైన MLA శ్రీ జి.విఠల్ రెడ్డి గారి క్రృషీ తొ BA(HEP),BSc(BZC)U/M, మరియు BSc( MPc),BCom(gen)E/Mతో నాలుగు కోర్సు లు మన తెలంగాణా ప్రభు త్వం మంజూరు చేసింది.ఇందుకుగాను గౌ".MLA గారి కి సభాముఖంగా కళా శాల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.2017-18 సంవత్సరానికి గానుBA 50BCom10 MPC 14 BZC 65u/m&e/m కలిపి 73 అడ్మిషన్ లు అయినవి.
నేడు 22 వసంతాలు పూర్తి చేసి 23 వ సంవత్సరంలో కి అడుగిడింది.
ప్రస్తుతం కళాశాల కు కాకతీయ విశ్వవిద్యాలయం వరంగల్నుండి పర్మనేంట్ అఫిలియేషన్ ను, యూనివర్సిటీ గ్రాంట్ కమీషన్  న్యూ డెల్లీ నుండి2(f), మరియు 12(b) స్టే టాస్ కలిగి ఉంది. సమీప భవిష్యత్తులో Naac గుర్తింపు రావడానికి మాశక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాము.ఇవన్నీ కూడా కళాశాల అభివృద్ధి కి సుచికలు.
మన కళా శాల లో 2 డీజీ టోల్  క్లాస్ రూం లు,   TSKC Lab,English language Lab.తో90 మరియు   digital Library కొరకూ 14 కంప్యూటర్లు కలవు. గౌ". MLA గారి నియోజకవర్గం అభివృద్ధి నిధులు మంజూరు తోELL Lab ను అన్నీ హంగుల తో ఈ మధ్య నే పుర్తి చెయఢమైనది.దీని ద్వారా   MS Office, Libre Office, soft skills and spoken English  ను విద్యార్థులకు నేర్పించ డం జరుగుతుంది.
గత సంవత్సరం  రూ.2,00,000/-లతో   1500 పుస్తకాలు కొనుగోలు చేసి Library ని అభివృద్ధి చేయడ మైనది.2014-15 లొ రూ.54,00,000/- అదనపు గదలు,సైన్సు ల్యాబ్స్ నిర్మాణం, కొరకు ఈసంవత్సరం 3,40,000 TSKC Lab నిర్మాణం కోసం మంజూరైనవి.కానిఈ పనులు TsEwidc Adilabad  వారి వద్ద  పెండింగ్లో ఉన్నాయి.
2017-18 కి గాను కళాశాల విద్యాశాఖ చేపట్టిన JIGNASA  students study project  లలో        History, Chemistry,Commerce and Botany లో20 మంది విద్యార్థులు  జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి కి చేరుకున్నారు.ఇందులొ Botany, chemistry and Commerce లో 15 విద్యార్థులు  తమ సత్తా చాటారు.
యువతరంగం2017-18 కార్యక్రమంలో  sumaia begum u/m విద్యార్థి కథా రచన పోటీలొ పాత జిల్లాస్థాయిలో మొదటి బహుమతి సాధించి రాష్ట్ర స్థాయి లో సత్తా చాటారు.అలాగే J.Rahul ఉపన్యాసం ,R.Pujitha పరిశీలన ప్రకటన, K.Rathnamala జానపద గేయాలు, M.Lakshmi కార్టునింగ్ లో జిల్లాలో ద్వితీయ బహుమతి సాధించొరు.కాకతీయ యునివర్సిటీ నిర్వహించిన యువజనోత్సవం లోJ.Rahul ఉపన్యాసం ద్వితీయ బహుమతి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ చేపట్టిన ఉపన్యాసం పోటీ లో    J.Rahul ప్రథమ,K.Nagendhar,R.Sangeeth లు వరుసగా ద్వితీయ బహుమతి  గౌ".కలెక్టర్ చేతుల మీదుగా పొందారు.
వార్షిక ఫలితాలు చుసినట్లయితె  BA.53 %Bacom17%BSc23 %.
మన పూర్వ విద్యార్ధుల విషయానికి వచ్చేసరికి
Sai Kiran maths OU Suryaprasad Eco OU, Umarani maths.ou,Laxmi Prasanna maths OU Deepak maths Ku, Rajashekar Telugu,TU,Azruddin Hindi Tu,,Bhumesh Bot ou P sandya Zoo K.Mounika  MCom P.Laxmi HIn .

B.Krishna Rao BCOm   business anAlyst at singapur, G.Machendar BCOmseniar  finance manager at Dubai.B sampath CA at bhainsa. Madhavi,devudaa  Lawyers at bhainsa. G.Anil Shivaji at army.
ఇట్లాంటి విద్య ర్థులను ఆదర్శం గా తీసుకుని ఉన్నంత గా ఎదుగాలనీ కొరుకుతున్నాను., అంతే కాకుండా వచ్చే విద్యా సంవత్సరంలొ కూడా కళాశాల అడ్మిషన్ లు పెంచడం లో ప్రతి ఒక్కరూ కీలక పాత్ర పోషించాలనీ కొరుకుతున్నాను.
జైహింద్, జై తెలంగాణ.